సాయి బంధువులందరికి మనవి

సాయి బంధువులందరికి మనవి 




  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని గాంధి బొమ్మ దగ్గర వున్న  సాయి మందిరం లో శనివారం నాడు (9-11-2013) సాయంత్రం 8.00 - 9.30 సమయమున షిర్డీ నుంచి సాయి పాదుకలు మహాల్సాపతి కుటుంబ సభ్యులచే తీసుకోని రాబడుచున్నవి. కోటి సోమవారము నాడు సాయి విశ్వేశ్వరుడును దర్శించు కొని స్వామి కృపను పొందగలరు.  ధన్యవాదములు మీ సాయి బంధువు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి