Sree Lakshmi Narayani Golden Temple | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

Sree Lakshmi Narayani Golden Temple Tamil Nadu | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?  శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు...

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం కాంభోజ దేశం లో ?

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి.. చూడండి ..!! “Angkor Wat” (లేదా Angkor Vat) ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని “అంగ్ కోర్” వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ...

దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు

దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు   గుంటూరు జిల్లా, పొన్నూరు  పట్టణములోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపం నందు తేది.19-1-2014 ఆదివారం ఉదయం గం9-00ల నుండి సాయంత్రం గం.5-00ల వరకు. ఈ సమ్మేళనము ప్రప్రధమముగా శ్రీమతి సాయి లీలమ్మ గారి ఆశీస్సులతో జరుగును. ఈ కార్యక్రమము ప్రముఖ బాబాతత్వవేత్త, ప్రముఖ రచయిత ఆలూరు గోపాలరావు గారి సారధ్యంలో జరుగుతున్నది. వివరములకు...

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం  విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం. స్థల పురాణం అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని...

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

 అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ...

తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో. భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు. మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని...

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం (kadapa) కడప టౌన్ నుంచి ఒంటిమిట్ట 25km ఉంటుంది . శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయం ఒక రాయతో తాయారు చేయబడ్డాయి..రామ్, సీతా లక్ష్మణులు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉండదు. ఎందుకు అంటే.. గుడి కట్టినపుడు రాముడు ఆంజనేయ స్వామి ని కలవ లేదు . అందుకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు . శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్థం మరియులక్ష్మనతిర్థం వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ...

సంగమేశ్వరుడి ఆలయం,సంగం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా

త్రేతాయుగంలో పరుశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా పెన్నా, బీరాపేరు, బొగ్గేరు నదులు కలిసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణిసంగమేశ్వరంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే.. కాలక్రమేణ 'సంగం' గా మారింది. 1183లో చోళరాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆతర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు...